వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చితో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.
ప్రస్తుత పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జైశంకర్ తెలిపారు.
Comments
Loading comments...
