వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు

దిల్లీలో విదేశాంగ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్, పోలాండ్ ప్రతినిధుల బృందంతో సమావేశమై ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్చలు జరిపారు.
వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, సాంస్కృతిక రంగాలు మరియు ఉగ్రవాద నిర్మూలనలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరుపక్షాలు ఈ సందర్భంగా నిశ్చయించాయి.
Comments
Loading comments...