వార్తలకు తిరిగి వెళ్లండి
ఉదయగిరి అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చ
రాజశేఖర్ రావు Jun 25, 2026 7:26 AM నెల్లూరు 11 viewsabout 22 hours ago

ఉదయగిరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. జాతీయ రహదారులతో గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం మెరుగుపరచాలని, రోడ్ల అభివృద్ధి అవసరాన్ని ఆయనకు వివరించారు.
ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకు, విద్యార్థులకు, స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
Comments
Loading comments...