వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళా సంఘాల్లో సామాజిక సమస్యలపై చర్చ

మహిళా సంఘాల సమావేశాల్లో పొదుపులతోపాటు సామాజిక సమస్యలపై చర్చించాలని ఏపీడీ జయశ్రీ సూచించారు. ఖమ్మంలో వీవోఏలు, ఓబీలకు మహిళల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు.
ప్రజ్వల ఎన్జీవో, సెర్ప్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించడం ద్వారానే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...