Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌-చైనా వరదల డేటాలో లోపాలు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 12:31 PM జాతీయంGeneral
నేపాల్‌-చైనా వరదల డేటాలో లోపాలు - Udayam
నేపాల్‌-చైనా సరిహద్దు హిమాలయ ప్రాంతాల్లో విపత్తులపై మరింత సమాచారాన్ని పంచుకోవాలని నేపాల్‌ కోరుతోంది. వరదలు, హిమానీనద ముప్పుపై మేలో ఇరు దేశాల అధికారులు చర్చించినా, డేటా పంచకంలో లోపాలున్నాయని అధికారులు తెలిపారు. తాజా విపత్తులో దాదాపు 800 మంది మృతి, 3,000 మందికిపైగా గల్లంతైనట్లు సమాచారం. భవిష్యత్‌లో తరచూ డేటా పంచుకునే వ్యవస్థ కోసం నేపాల్‌ ప్రయత్నిస్తోంది.

Comments

G
Loading comments...