వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంతో వృద్ధులు నిరాశ చెందుతున్నారు. ఓఏపీ సైట్ అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారు. ఎన్నికల హామీ అమలు కాలేదని విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం అనుమతించిన పింఛన్లకే దరఖాస్తులు తీసుకుంటున్నామని డీఆర్డీఓ శేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1,600 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

