వార్తలకు తిరిగి వెళ్లండి
పాఠశాల నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం

నగరంపాలెంలో అనాథ బాలికలు దివ్య, నాగమల్లేశ్వరి పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు.
గతంలో వీరి కోసం వచ్చి వాదించిన ఓ వ్యక్తి అపహరించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే 8688831336, 8688831612 నంబర్లకు చెప్పాలని కోరారు.
Comments
Loading comments...