వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంపాలెంలో అనాథ బాలికలు దివ్య, నాగమల్లేశ్వరి పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు.
గతంలో వీరి కోసం వచ్చి వాదించిన ఓ వ్యక్తి అపహరించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే 8688831336, 8688831612 నంబర్లకు చెప్పాలని కోరారు.
Comments
Loading comments...

