Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యంపై పర్యవేక్షణ

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 10:02 PM పార్వతీపురం మన్యంGeneral
దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యంపై పర్యవేక్షణ - Udayam
పార్వతీపురం రూరల్ మండలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని ప్రతి నెలా పర్యవేక్షించాలని జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. చినబొండపల్లిలో సంచార చికిత్సా శిబిరాన్ని తనిఖీ చేసి బీపీ, షుగర్ రోగుల వివరాలు, పరీక్షలు, మందుల వినియోగం, ఆన్లైన్ నమోదును పరిశీలించారు. గత నెలతో పోల్చి రోగుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...