Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనకు తప్పని ఇబ్బందులు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 05, 2026 11:29 AM బాపట్లGeneral
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనకు తప్పని ఇబ్బందులు - Udayam
జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి రావడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. బోధనతో పాటు ఇతర పనుల భారం పెరుగుతోంది. జిల్లాలో 251 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదనపు ఉపాధ్యాయుల అవసరంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని డీఈవో వెల్లడించారు.

Comments

G
Loading comments...