వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడిని కోల్పోయి శోకంలో ఉన్న దంపతులకు ఏడాది తిరిగేసరికే మరో ఘోర విషాదం ఎదురైంది. కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు కుమార్తెలు, అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన ఈ కుటుంబంలో జరిగిన వరుస విషాదాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

