వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ మెట్టుగడ్డ ప్రభుత్వ బీఈడీ, డైట్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీని తొలగించి, పాఠశాల ఉపాధ్యాయులను నియమించడంతో బోధన నిలిచిపోయింది. డిప్యూటేషన్పై వచ్చిన వారు బోధించడానికి ఆసక్తి చూపడం లేదు.
నూరు మంది ఛాత్రోపాధ్యాయులకు 16 మంది అధ్యాపకులు కావాల్సి ఉండగా ఇద్దరే పనిచేస్తున్నారు. దీంతో విద్యార్థులు తరగతులకు రావడం లేదు, పర్యవేక్షణ పూర్తిగా కరువైంది.
Comments
Loading comments...

