Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడి కోసం కన్నబిడ్డను చంపిందా?

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 29, 2026 10:41 AM అల్ ఇండియా జాతీయ
ప్రియుడి కోసం కన్నబిడ్డను చంపిందా? - Udayam Digital
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా బాలుడు ఏడవడంతో ఈ ఘటన జరిగినట్లు విచారణలో వెల్లడైంది. జూన్‌ 28న జరిగిన ఘటనను కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల భర్తకు విషయం తెలియడంతో కేసు వెలుగులోకి వచ్చిందని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...