Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో పిచ్చికుక్కల సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 26, 2026 8:41 PM నిజామాబాద్General
ధర్పల్లిలో పిచ్చికుక్కల సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam
ధర్పల్లి గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీ, ఎమ్మార్వో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో రెండు పిచ్చికుక్కలు సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఈ కుక్కల దాడిలో ఐదుగురు వ్యక్తులు కరవులకు గురైనట్లు సమాచారం ముఖ్యంగా చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని, పిల్లలు, వృద్ధులు ఆ ప్రాంతాల్లో సంచరించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని గ్రామ ప్రజలను కోరారు పిల్లలను జాగ్రత్తగా ఉంచాలని అన్నారు

Comments

G
Loading comments...