వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు హనీ వెల్ కంపెనీ వారి సౌజన్యంతో భారత్ కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ AI మరియు సైబర్ సెక్యూరిటీ పైన మెంటర్ నవీన్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ తోపాటు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుని పోటీ యుగంలో రాణించాలని కోరారు.
Comments
Loading comments...

