వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని గోసంగి కాలనీలోని అంగన్వాడి కేంద్రం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు మొక్కలు పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా సూచించారు.
కాలనీలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి కుటుంబం మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

