Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దుబ్బాక ప్రైమరీ స్కూల్‌లో కంప్యూటర్ విద్యకు శ్రీకారం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 09, 2026 12:06 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలోని దుబ్బాక ప్రైమరీ స్కూల్‌లో కంప్యూటర్ విద్యకు శ్రీకారం - Udayam
దుబ్బాక గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు ప్రభుత్వం అందించిన మూడు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల కోసం నిర్మించిన అదనపు గదిని గ్రామ సర్పంచ్ సరోజినీ దేవి గంగాధర్, ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ విద్య ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...