వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికుల పెన్షన్కు విధించిన కటాఫ్ డేట్ను వెంటనే తొలగించి, అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి చేయూత పెన్షన్ అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం అంగడి బజార్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Comments
Loading comments...

