Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:06 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన - Udayam
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ధర్మపురిలో పర్యటించనున్నారు. 6న సాయంత్రం ధర్మపురికి చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 7న తెల్లవారుజామున 2.58 గంటలకు శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Comments

G
Loading comments...