వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి శ్రీ కాళీమాత ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోవుల సంరక్షణకు జగిత్యాలకు చెందిన విశ్రాంత ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూ.27,500 నగదు విరాళాన్ని అందజేశారు
మాజీ దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్ చేతుల మీదుగా గోశాల సహాయకుడు శ్రీకాంత్కు విరాళం అందించారు. దాతల సహకారంతో గోశాలకు అవసరమైన గరుకు స్థంభాలను కూడా ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్ తెలిపారు. గోసేవకు దాతలు ముందుకు రావాలని జక్కు రవీందర్ కోరారు
Comments
Loading comments...

