వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పట్టణంలో 8 రేషన్ షాపుల పరిధిలో 5,407 నూతన స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

