Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 12, 2026 11:51 AM నల్గొండGeneral
ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపు - Udayam
కనగల్ మండలం ధర్వేశిపురం స్టేజి వద్ద శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపు గురువారం (13న) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఛైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఈవో అంబటి నాగిరెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని అధికారులు సూచించారు. లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...