Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో తాగునీటి ప్రాజెక్టుకు మంత్రి శ్రీకారం

రాజిత దేవి Jun 25, 2026 10:44 AM అనంతపురం 6 viewsabout 19 hours ago
ధర్మవరంలో తాగునీటి ప్రాజెక్టుకు మంత్రి శ్రీకారం - Udayam Digital
ధర్మవరం రామ్‌నగర్‌లో అమృత్ 2.0 పథకం కింద రూ. 36. 21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ భూమిపూజ చేశారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన శుద్ధి జలాలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...