వార్తలకు తిరిగి వెళ్లండి

ధరణి పోర్టల్ అక్రమాలపై ఏసీబీ డీజీ చారు సిన్హా నేతృత్వంలోని ప్రత్యేక బృందం తొలి భేటీ నిర్వహించింది. టెండర్లు, డేటా భద్రత, భూముల బదలాయింపు తదితర అంశాలపై లోతైన దర్యాప్తునకు ప్రణాళిక సిద్ధం చేశారు.
సుమారు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా సెట్ విచారణ జరుపనుంది. ప్రతి వారం సమావేశమై బాధ్యులపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు సిఫార్సు చేయనున్నారు.
Comments
Loading comments...
