వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూరు మండల కేంద్రంలోని శ్రీ కపిలేశ్వర స్వామికి మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా 108 కలశాలతో విశేష అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం జరగనున్నాయని పూజారి చెన్న బసవయ్య స్వామి తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, కృపాకటాక్షాలు పొందాలని కోరారు.
Comments
Loading comments...

