వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అధికారిక ప్రారంభానికి ముందే ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.
గిరి ప్రదక్షిణ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసి మండపాన్ని పుష్పాలతో అలంకరించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకుని పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...
