Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ

రవళి దేవి Jul 09, 2026 5:34 AM తిరుపతి 1 viewsabout 2 hours ago
తిరుమలలో భక్తుల రద్దీ - Udayam Digital
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది. బుధవారం 82,172 మంది శ్రీవారిని దర్శించుకోగా, 36,978 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.5.15 కోట్లు లభించింది.

Comments

G
Loading comments...