వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించి రూ.751 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ లాభాల్లో 13 శాతం వృద్ధి నమోదైంది.
కంపెనీ మొత్తం ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 9.5 శాతం పుంజుకుని రూ.2,831 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో తమ వాటాదారులకు ప్రతి షేరుపై రూ.30 తుది డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది.
Comments
Loading comments...

