Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో రూ. 70 కోట్లతో అభివృద్ధి పనులు

విష్ణు వర్ధన్ Jul 08, 2026 5:19 AM కరీంనగర్ 2 viewsabout 2 hours ago
కరీంనగర్‌లో రూ. 70 కోట్లతో అభివృద్ధి పనులు - Udayam Digital
కరీంనగర్ స్మార్ట్‌సిటీలో భాగంగా రూ. 70 కోట్లతో కొత్త అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో మల్టీలెవల్ పార్కింగ్, సోలార్ పలకల ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా నగరంలో వరద సమస్యను నివారించేందుకు రూ. 21.5 కోట్లతో డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ ప్రాజెక్టులతో రోడ్లపై వాహనాల పార్కింగ్ ఇబ్బందులు తొలగి, వర్షాకాలంలో ముంపు సమస్యలు తగ్గనున్నాయి.

Comments

G
Loading comments...