వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి సర్కిల్ పరిధిలోని గోపాలపురం, దేవరపల్లి పోలీస్ స్టేషన్లకు పరమేశ్ బయోటెక్ సంస్థ రూ.24 లక్షల విలువైన రెండు బొలెరో వాహనాలను అందించింది. వాహనాల అందజేత కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.
పి-4 విధానంలో వాహనాలను అందించిన సంస్థ ఎండీ ఆనంద్ స్వరూప్ను ఎస్పీ సత్కరించారు. కార్యక్రమంలో పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.
Comments
Loading comments...

