వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మద్రాస్ రెజిమెంట్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రైవేట్ వెంచర్లో 160 ఎలక్ట్రిక్ డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేస్తుండగా గోల్ఫ్ ఎన్క్లేవ్లోని ప్లాస్టిక్ బకెట్లో ఇవి లభించాయి. ఘటనపై ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

