Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నలకు త్వరలో రూ.25 వేల జమ

Follow Udayam Digital on Google
నేతన్నలకు త్వరలో రూ.25 వేల జమ - Udayam Digital
చేనేత కార్మికులకు 'నేతన్నకు భరోసా' పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది ఈ పథకం లబ్ధిదారులుగా ఉంటారని అంచనా. పథకం అమలుకు బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించగా, విధివిధానాలు త్వరలో విడుదల కానున్నాయి.

Comments

G
Loading comments...