వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ ప్రభుత్వ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల శిక్షణను డీఈవో విజయలక్ష్మి సందర్శించారు. ఆటల ఆధారిత బోధనతో భాషా, సంఖ్యా నైపుణ్యాలను పెంచాలని సూచించారు.
జాతీయ విద్యావిధానం-2020, ఎన్సీఎఫ్-ఎఫ్ఎస్ ప్రకారం సురక్షిత వాతావరణంలో నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు. తల్లిదండ్రులతో సమన్వయం పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

