వార్తలకు తిరిగి వెళ్లండి
ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్న డీఈవో రాజు

మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా వేద పండితులు డీఈవో రాజుకు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంట అక్షయ పాత్ర ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి, పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...