వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని షాలిమార్ బాగ్లో పటిష్ట భద్రత నడుమ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా ముందస్తు నోటీసుల గడువు ముగియడంతో, అధికారులు సుమారు 150 నిర్మాణాలను తొలగిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను భారీగా మోహరించారు. డీసీపీ, ఏసీపీ సహా పలువురు ఉన్నతాధికారులు స్వయంగా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

