వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయ మండలం అమలగుడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్లుగా రోడ్డు లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

