వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని అపుస్మా నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
