Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ మెట్రోలో పెరుగుతున్న నగదు రహిత లావాదేవీలు

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Jul 30, 2026 1:38 PM అల్ ఇండియా బిజినెస్
ఢిల్లీ మెట్రోలో పెరుగుతున్న నగదు రహిత లావాదేవీలు - Udayam Digital
దేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ అయిన ఢిల్లీ మెట్రోలో దాదాపు 3/4 వంతు ఆదాయం నగదు రహిత లావాదేవీల ద్వారానే వస్తోంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు 73.56%కి చేరగా, నగదు చెల్లింపులు 26.44%కి పడిపోయాయి. ఎనిమిదేళ్ల క్రితం దీనికి పూర్తి విరుద్ధంగా 77% పైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవి. వేగవంతమైన ప్రవేశం, రాయితీలు వంటి కారణాల వల్ల ప్రయాణికులు ఎక్కువగా స్మార్ట్ కార్డులు.

Comments

G
Loading comments...