వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజీకి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన హర్యానా అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి యమునా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు.
ఈ వరద ప్రవాహం కారణంగా రాబోయే 48 నుంచి 72 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని యమునా నది నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అధికారికంగా హెచ్చరించారు.
Comments
Loading comments...

