Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో మంత్రి

శ్రుతి రెడ్డి Jul 22, 2026 8:51 PM విజయనగరంin about 3 hours
ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో మంత్రి - Udayam Digital
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర అధికారులతో జరిపిన చర్చల వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. స్త్రీ నిధి పథకం రుణాలపై వడ్డీ రాయితీ, కొప్పర్తిలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్, ఎస్‌కే, జేఎన్‌టీయూ వర్సిటీలలో ఎక్స్‌టెన్షన్ సెంటర్ల ఏర్పాటుపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...