Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 47.7 లక్షల ఓట్ల తొలగింపు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:47 AM జాతీయంGeneral
ఢిల్లీలో 47.7 లక్షల ఓట్ల తొలగింపు - Udayam
ఢిల్లీలో ఓటర్‌ జాబితా సమగ్ర సర్వే (SIR) ఫలితంగా 47.7 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం ఢిల్లీలో 33 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించనున్నారు. SIR చేపట్టిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముసాయిదా దశలో ఇదే అత్యధిక శాతమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...