వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది. ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసి రోజులు గడుస్తున్నా తదుపరి చర్యలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ సర్దుబాట్ల కోసమే ఎన్నికను జాప్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అధికారులు వెంటనే నిర్ణయం తీసుకుని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆశావహులు కోరుతున్నారు.
Comments
Loading comments...

