వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో నివేదికల జాప్యం

తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో వైద్య పరీక్షల నివేదికలు సకాలంలో అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. నమూనాలు ఇచ్చినా చరవాణికి రిపోర్ట్స్ రాకపోవడంతో రోగులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
సీబీపీ వంటి పరీక్షలు నిమిషాల్లో పూర్తయినా రిపోర్ట్స్ రాక చికిత్సలో జాప్యం జరుగుతోంది. హైదరాబాద్ స్థాయిలో సాంకేతిక లోపం వల్లనే ఈ సమస్య వస్తోందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...