వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్లు, రహదారులు, అంగన్వాడీలు, బహుళార్థక భవనాల పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. దీంతో గిరిజనులకు పథకం ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదు.
5,169 ఇళ్లలో 1,300 మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని రహదారులు అటవీ అనుమతులతో నిలిచిపోగా, పూర్తైన భవనాలు కూడా ప్రారంభానికి నోచుకోలేదు.
Comments
Loading comments...

