Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లకు ఆఖరి బిల్లుల జాప్యం

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 11:48 AM మహబూబాబాద్ తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లకు ఆఖరి బిల్లుల జాప్యం - Udayam
మహబూబాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిన 3,543 మంది లబ్ధిదారులకు ఆఖరి బిల్లులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 10,651 ఇళ్లు మంజూరు కాగా, 8,994 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణం ప్రారంభంకాని ఇళ్లు 1,657 ఉన్నాయి. వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులు స్పందించి పూర్తయిన ఇళ్లకు మిగతా బిల్లులు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...