వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’పై సంతకాలు చేశాయి. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడు దేశాలపై జరిగినట్లే పరిగణించాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాల శిక్షణ, సాంకేతిక బదిలీ, నిఘా సమాచారం మార్పిడికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేయనుంది. మూడు దేశాల అగ్రనేతలు మక్కాలో దీనిపై సంతకాలు చేశారు.
Comments
Loading comments...
