Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపం పథకం నిధులు ఇక నేరుగా ఖాతాల్లోకే

సాయి తేజ Jul 25, 2026 2:15 PM అమరావతిabout 2 hours ago
దీపం పథకం నిధులు ఇక నేరుగా ఖాతాల్లోకే - Udayam Digital
ఏపీలో దీపం పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ఈ పథకంలో ఇప్పటివరకు ముందే డబ్బులు చెల్లించి రీయింబర్స్మెంట్ పొందే విధానం ఉంది. ఇకపై గ్యాస్ బుకింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి 4 నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేయాలని సీఎం క్యాబినెట్ భేటీలో స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...