వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో జలసిరి పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎల్నినో ప్రభావంతో ఉపాధి కోల్పోయిన గ్రామీణ పేదలకు ఉపశమనం కల్పించేందుకు చేపట్టిన ఈ పనులకు ప్రస్తుతం ఆదరణ తగ్గింది.
వర్షాలు కురిసి వరి నాట్లు, పత్తి పనులు ప్రారంభం కావడంతో కూలీలు వ్యవసాయ క్షేత్రాల వైపు వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో జాబ్కార్డులు ఉన్న వారిలో 14 శాతం మందికే ఉపాధి పనులు లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

