వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు డివిజన్లోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆర్డీవో భవానికి వినతిపత్రం అందజేశారు.
80 శాతం పంటల సాగు లేకుండా పోయిందని, సాగు చేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

