వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్ లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గుర్తించిన మృత దేహాల సంఖ్య ఇప్పటికే 359 ఉండగా ఇంకా భారీగా పెరగొచ్చని అక్కడి నేపాల్ పోలీసులు చెపుతున్నారు.
వరదల్లో 288 మంది భారతీయులు చిక్కుకున్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

