వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్లైన్ స్కామ్ సెంటర్లలో అమాయకులను బంధించి సైబర్ నేరాలు చేయించే ముఠాలపై మయన్మార్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు 'ఆన్లైన్ మోసాల నిరోధక బిల్లు'కు ఆమోదం తెలిపింది.
స్కామ్ సెంటర్ల నిర్బంధంలో హింసల వల్ల బాధితులు మరణిస్తే నిర్వాహకులకు మరణశిక్ష పడనుంది. ఐటీ ఉద్యోగాల పేరుతో తరలించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాల వలలో ఇటీవల తెలుగు యువత కూడా చిక్కుకున్నారు.
Comments
Loading comments...
